తెలంగాణరాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో మణుగూరు మండలం నుండి ఉపాధ్యాయుల తరపున సకలజనుల సమ్మెలో పాల్గొని నాడు (22.09.2011న)అరెస్టు అయ్యి సుమారుగా మూడు సంవత్సరాలు కోర్టు కేసు నుండి నిర్దోషులుగా విడుదలైన ఉపాద్యాయులు వి.వి.కోటేశ్వరరావు,వి.రవికుమార్ లను ఈరోజు(05.06.2022) తెలంగాణ ఆణిముత్యాలు -2022 అవార్డ్ తో హైదరాబాద్,నాంపల్లి లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం నందు సత్కరించిన తెలంగాణ శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ,ఉపాధ్యాయ యం.యల్. సి. శ్రీ కాటేపల్లి జనార్ధనరెడ్డి గారు.