తెలంగాణరాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో మణుగూరు మండలం నుండి ఉపాధ్యాయుల తరపున సకలజనుల సమ్మెలో పాల్గొని నాడు (22.09.2011న)అరెస్టు అయ్యి సుమారుగా మూడు సంవత్సరాలు కోర్టు కేసు నుండి నిర్దోషులుగా విడుదలైన ఉపాద్యాయులు వి.వి.కోటేశ్వరరావు,వి.రవికుమార్ లను ఈరోజు(05.06.2022) తెలంగాణ ఆణిముత్యాలు -2022 అవార్డ్ తో హైదరాబాద్,నాంపల్లి లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం నందు సత్కరించిన తెలంగాణ శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ,ఉపాధ్యాయ యం.యల్. సి. శ్రీ కాటేపల్లి జనార్ధనరెడ్డి గారు.

0Shares

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *